అరసవల్లి (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: మార్గశిర శుద్ధ ఏకాదశి సందర్భంగా మంగళవారం అరసవల్లి సూర్యనారాయణస్వామి కల్యాణం నిర్వహించారు. అనివెట్టి మండపంలో ఉషాపద్మినీఛాయా సమేత సూర్యనారాయణస్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. కొవిడ్ నేపథ్యంలో ఈ సేవకు భక్తులను అనుమతించలేదని ఈవో సూర్యప్రకాశ్ తెలిపారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







