కాకినాడ, 15 అక్టోబరు 2020 (రెడ్ బీ న్యూస్): సెట్రాజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
(సీఈవో)గా జిల్లాకు చెందిన ఎం.భానుప్రకాష్ నియమితులయ్యారు. ఏడాది
పాటు డిప్యూటేషన్ పై నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎంపీడీవోగా ఆయన జిల్లాలో వివిధ మండలాల్లో పనిచేశారు. కొంత కాలం నుంచి ఫారిన్ సర్వీస్ పై డ్వామా పీడీ కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్నారు. రెండేళ్ల నుంచి సెట్రాజ్ కు రెగ్యులర్ సీఈవో లేకపోవడంతో భాను
ప్రకాష్ ఆ పోస్టులో పనిచేయడానికి చేసిన దరఖాస్తును ప్రభుత్వం
ఆమోదించింది. ఈ మేరకు సీఈవోగా అవకాశం కల్పించింది.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







