గంగవరం (రెడ్ బీ న్యూస్) 9 నవంబర్ 2021: మండలంలో నాటుసారా తయారీ విక్రయాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గంగవరం ఎస్ఐ షరీఫ్ కోరారు. మండల సరిహద్దు గ్రామాల్లో ఏలేరు ప్రాజెక్టు పరిసరాల్లో నిర్వహిస్తున్న నాటుసారా బట్టీలను మంగళవారం ధ్వంసం చేశారు. ఏలేరు ప్రాజెక్టులో నాటు పడవలపై ప్రయాణించి దట్టమైన అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు నాలుగు వేల లీటర్ల బెల్లపు ఊటను, నాటుసారా తయారీకి ఉపయోగించే డ్రమ్ములను ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రమణ, వీరబాబు తదితరులు ఉన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







