గంగవరం (రెడ్ బీ న్యూస్) 30 అక్టోబర్ 2021: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి కోరారు. మండలంలోని కొత్తాడ సూరంపాలెం పంచాయతీలో ఉపాధి హామీ పనుల గుర్తింపు గ్రామసభ శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి పనులు గ్రామస్తులకు ఉపయోగపడే విధంగా ఉండే పనులను గుర్తుంచుకోవాలన్నారు. ఎంపీడీవో జాన్ మిల్టన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు ఇవ్వడం జరిగిందని, ఎవరికైనా కొత్త కార్డులు కావాల్సి వస్తే ఉపాధి హామీ సిబ్బంది ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీవో సురేష్ కుమార్, సర్పంచులు కామరాజు, దొర,శివ,
ఉపాధి హామీ, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







