విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: వచ్చే ఏడాది భారత్లో జరిగే బహుళ జాతీయ నౌకాదళ విన్యాసాలు ‘మిలాన్-2022’కు సంబంధించిన వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు తూర్పునావికాదళ(ఈఎన్సీ) వర్గాలు మంగళవారం తెలిపాయి. కార్యక్రమానికి ఈఎన్సీకి చెందిన చీఫ్ ఆఫ్ స్టాఫ్ రియర్ అడ్మిరల్ సంజయ్సాదు పాల్గొని మాట్లాడారు. కమాండ్ ముఖ్య కార్యాలయం(విశాఖ)లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4వ తేదీ వరకు విన్యాసాలు కొనసాగుతాయని, మొత్తం 45 దేశాలు పాల్గొంటాయన్నారు. విన్యాసాల్లో భాగంగా అంతర్జాతీయ మారిటైం సదస్సులు, నిపుణుల విషయ పరిజ్ఞానం బదిలీ, నమూనాల ప్రదర్శన, తదితర కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







