వై.రామవరం(రెడ్ బీ న్యూస్): లాక్ డౌన్ నేపథ్యంలో గిరిజనులు ఎవరు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే కాయగూరలు పంపిణీ చేయడం జరుగుతున్నట్లు అవేర్ ఫౌండేషన్ జిల్లా మేనేజర్ ఉదయ శ్రీనివాస్ అన్నారు.మండలంలోని బొడ్డ పల్లికి చెందిన 50 గిరిజన కుటుంబాలకు ఆయన కూరలు సోమవారం అందజేశారు.పని ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని,కరోనా నియంత్రణకు సమిష్టిగా కృషిచేయలన్నారు.ప్రతి ఒక్కరూ మాస్కును ధరించాలన్నారు. ఈకార్యక్రమంలో భారతి, మంగమ్మ, రామలక్ష్మి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







