గంగవరం (రెడ్ బీ న్యూస్) 14 నవంబర్ 2021: స్వర్గీయ మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జయంతి పురస్కరించుకుని నిర్వహించిన బాలల దినోత్సవం కార్యక్రమం మండలంలోని పలు ఆశ్రమ పాఠశాలలో ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు రమణ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో వసతి గృహ సంక్షేమాధికారి ఎం. శ్రీనివాసరావు, వేములోవ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో డిప్యూటీ వార్డెన్ సీతారత్నం ఆధ్వర్యంలో విద్యార్థులు మాజీ ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించారు.అలాగే చిన్నారులు ప్రదర్శించిన పలు వేశధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







