కాకినాడ (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా కాకినాడ ఎంపీ వంగా గీత నియ మితులయ్యారు. ఆ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి ఈ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. 22 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ బుధవారం దిల్లీలో సమావేశమయింది. అనంతరం ఎంపీ ఆయన్ను కలిసి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని కోరారు
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







