హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 10 డిసెంబర్ 2021 : శబరిమలకు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 18 నుంచి 26వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్-కొల్లాం, కొల్లాం-సికింద్రాబాద్, కాచిగూడ-కొల్లాం, కొల్లాం-కాచిగూడ, నాందేడ్-కొల్లాం, తిరుపతి-కొల్లాం, తిరుపతి-నాందేడ్ల మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. అయ్యప్ప భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







