హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 10 డిసెంబర్ 2021: విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ సమీపంలోని ఆయన నివాసంలో అధికారులు తనిఖీలు చేశారు. లక్ష్మీనారాయణ గతంలో చంద్రబాబు వద్ద ఓఎస్డీగా పనిచేశారు. అంతకుముందు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు మొదటి డైరెక్టర్గానూ పనిచేశారు. యువకులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







