విశాఖపట్నం (రెడ్ బీ న్యూస్) 11 డిసెంబర్ 2021: తిరుమల శ్రీవారికి నివేదించిన పుష్పాలతో అగర్బత్తీల తయారీ.. ఆగమశాస్త్రానికి విరుద్ధమని సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. జంబో పాలకమండలి సహా తితిదేలో చోటుచేసుకుంటున్న వివాదాలే ప్రకృతి విపత్తుల రూపంలో బయటపడుతున్నాయని విశాఖపట్నంలో ఆయన వ్యాఖ్యానించారు. స్వామివారికి అలంకరించిన పుష్పాలు, దండలను తిరిగి వినియోగించకూడదని ఆగమశాస్త్రం చెబుతోందని వివరించారు. వాటిని ప్రవహించే నీటిలో వేయడం.. లేదా భూమిలో పాతిపెట్టడం లాంటివి చేయాలని శాస్త్రాల్లో వివరించినట్టు తెలిపారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







