విజయనగరం (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 : విజయనగరంలో హోమ్ గార్డ్స్ విభాగం ఏఆర్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. రివాల్వర్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా హోమ్గార్డ్స్ విభాగం ఏఆర్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈశ్వర్రావు పోలీస్ క్వార్టర్స్లో నివాసం ఉంటున్నాడు. ఈ ఉదయం తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్తో రెండు రౌండ్లు కాల్చుకున్నాడు. అతడి మృతదేహాన్ని విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







