సామర్లకోట:17 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్):
పెద్దాపురం,సామర్లకోట పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను జేసి రాజకుమారి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏడీబీ రహదారిలో ఉన్న రాక్ సిరామిక్స్, రుచి, అపర్గా టైల్స్, నవభారత షుగర్స్ పరిశ్రమలను అధికారుల బృందంతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు కావలసిన అన్ని జాగ్రత్తలను యాజమాన్యాలు పాటించాలన్నారు. ప్రమాదాల నివారణకు సిబ్బందితో కలసి మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు.
ఈ పర్యటనలో జేసీతో పాటు పరిశ్రమలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫ్యాక్టరీస్
సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







