సామర్లకోట, 27 అక్టోబరు 2020 (రెడ్ బీ న్యూస్):
ఆంధ్రప్రదేశ్ సర్వే ట్రైనింగ్
అకాడమీ సామర్లకోటలో అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న
టి.త్రివిక్రమరావుకు జాతీయ
పురస్కారం లభించింది. ఈమేరకు ఆయనను ఉత్తమ గెజిటెడ్ అధికారిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి
లేఖ అందింది. నవంబరు 1న విజయవాడలో జరిగే
ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని
అందుకోనున్నారు. త్రివిక్రమరావు 232 మంది ఉప
సర్వేయర్లకు, 9424 గ్రామ సర్వేయర్లకు శిక్షణ
ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జాతీయ పురస్కారానికి ఎంపికైన త్రివిక్రమరావును సర్వే
అకాడమీ జాయింట్ డైరెక్టర్ సీహెచ్ వీఎస్ఎన్ కుమార్
తదితరులు అభినందించారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







