గంగవరం (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు, జాతీయ గణిత దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మండలంలోని వేములోవ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఆదివిష్ణు, గణిత ఉపాధ్యాయుడు చిన్నిబాబు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ జీవితంలో గణితం ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. గణితం ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. తొలుత శ్రీనివాస్ రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్ సీతారత్నం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







