కాకినాడ (రెడ్ బీ న్యూస్) 13 నవంబరు 2021: జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ)గా సుమిత్కుమార్గాంధీ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా జేసీగా విధులు నిర్వర్తిస్తున్న సుమిత్కుమార్ జిల్లాకు బదిలీ అయ్యారు. 2019-2020 సంవత్సరాల్లో ఈయన రాజమహేంద్రవరం నగర కార్పొరేషన్ కమిషనర్గానూ, ఇన్చార్జి సబ్కలెక్టర్గానూ పనిచేశారు. ఇక ఇక్కడ జేసీగా పనిచేసిన లక్ష్మీశ కొద్దిరోజుల కిందట గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్గా బదిలీపై వెళ్లడంతో ఇప్పటివరకు మరో జేసీగా ఉన్న కీర్తి చేకూరి అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







