గంగవరం (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: ఈ నెల 27న గంగవరం మండలం నెల్లిపూడిలో నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని నెల్లిపూడి సర్పంచ్ పాతర రమణమ్మ కోరారు. గోకవరంకు చెందిన జనహిత జనరల్ హాస్పిటల్ డాక్టర్ అగర్వాల్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శక్తి నరసింహ ఆధ్వర్యంలో షుగర్, బీపీ, కీళ్ల నొప్పులు, గ్యాస్ట్రిక్, చర్మ వ్యాధులు, దీర్ఘకాలిక జ్వరాలు, కంటి సంబంధిత వ్యాధులకు పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని నెల్లిపూడి పరిసర గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







