గంగవరం (రెడ్ బీ న్యూస్)1 నవంబర్ 2021: మండలంలోని లక్కొండకు చెందిన కుమారి సత్యనారాయణ (33) అనారోగ్యంతో మృతి చెందడంతో వైయస్సార్ భీమాలో భాగంగా తక్షణ సహాయంగా మట్టి ఖర్చుల నిమిత్తం. రూ.10 వేలు ఎంపీటీసీ గంగాదేవి, సర్పంచ్ ప్రతాప్ రెడ్డి మృతుని భార్య ఉమకు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె.వి.రమణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







