గంగవరం (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: మండలంలోని ఏటిపల్లి గ్రామ శివారులో మహాప్రస్థానం వాహనం తిరగబడిన సంఘటన బుధవారం తృటిలో తప్పింది. అడ్డతీగల మండలం చెందిన ఓ వ్యక్తి మృతి చెందడంతో మృతదేహాన్ని రంపచోడవరం నుంచి స్వగ్రామం దుచ్చర్తికి మహాప్రస్థానం వాహనంలో తరలిస్తుండగా రంపచోడవరం నుంచి అడ్డతీగల ప్రధాన రహదారి లోని ఏటిపల్లి గ్రామ శివారులో బ్రిడ్జి వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ వాహనంలో మృతదేహంతో పాటు నలుగురు వ్యక్తులు, డ్రైవర్ ఉన్నారు. కాగా డ్రైవరుకు గాయాలయ్యాయి.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







