హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: నగర వాసులకు శుభవార్త. నూతన సంవత్సరం కానుకగా షేక్పేట ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం కింద రూ.333.55 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 2.8 కిలోమీటర్ల ఈ బ్రిడ్జిని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. అత్యాధునిక హంగులతో ఆరు వరుసలతో నిర్మించిన ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. ఈ ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి జేఎన్టీయూ జంక్షన్ వరకు 17 కిలోమీటర్ల మేర ఏ విధమైన ట్రాఫిక్ సమస్యలు లేకుండా సులభతరం చేస్తుందని జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం ప్రకటించింది
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







