రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 23 అక్టోబర్ 2021 : జిల్లా ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (డీసీఎంఈ)గా కె.షర్మిలాఅశోకా రాజమహేంద్రవరంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు-1 ఆర్టీసీ డిపో మేనేజర్గా పనిచేసిన ఆమె ఉద్యోగోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బస్సుల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూస్తామన్నారు. మెకానికల్ విభాగం సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ బస్సుల్లో యాంత్రిక లోపాలు, ఇతర సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







