కాకినాడ (రెడ్ బీ న్యూస్) 10 నవంబర్ 2021: జేఎన్టీయూకే ఉపకులపతిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆచార్య జీవీఆర్ ప్రసాదరాజు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉపకులపతిని సీఎం అభినందించారు. విశ్వవిద్యాలయాన్ని సాంకేతిక పరంగా అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారని, ఆయన ఆలోచన మేరకు వర్సిటీని ఉన్నత స్థాయిలో నిలుపుతానని ప్రసాదరాజు పేర్కొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







