రాజమహేంద్రవరం:17 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రాజమండ్రి అసెట్ ) గా బాధ్యతలు స్వీకరించిన ఈడీ ఆదేష్ కుమార్ స్థానిక ఎంపీ భరత్ రామ్ ను ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా బుధవారం కలుసుకున్నారు.
ఓఎన్జీసీలో జరుగుతున్న కార్యకలాపాలను ఎంపీకి ఆయన వివరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదేష్ కుమార్ ను శాలువా కప్పి ఎంపీ ఘనంగా సత్కరించారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో తాను తలపెట్టబోయే మంచి కార్యక్రమాలకు, సిఎస్ఆర్ నిధులను మంజూరు చేసి సహకరించాలని ఎంపీ ఈడీని కోరారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







