గంగవరం (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: యుటిఎఫ్ గంగవరం మండలం శాఖ అధ్యక్షుడిగా కె .రఘుబాబు దొర ఎన్నికయ్యారు. మండలంలోని కొత్తడలో జరిగిన యుటిఎఫ్ మహాసభలో మండల నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. సహా అధ్యక్షులుగా కె. బోజ్జి దొర, సహ మహిళా అధ్యక్షురాలిగా రుక్మిణి దేవి, ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ రాంబాబు దొర, కోశాధికారిగా సిహెచ్ రామకృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి సాయిరాం వ్యవహరించగా, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ వర్మ, జిల్లా కార్యదర్శి కె. కృష్ణ తదితరులు హాజరయ్యారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







