అడ్డతీగల,3 మే 2020 (రెడ్ బీ న్యూస్):ఆడ్డతీగల మండలం పనుకురాతిపాలెం గ్రామాలలో అవేర్ ఫాండేషన్ తరుపున జిల్లా మేనేజర్ ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా బియ్యం, కూరగాయలు,మాస్క్ ఆదివారం అందచేశారు. కరోనాకు సంబంధించి ప్రజలు అందరు జాగ్రత్తలు వహించాలని,చేతులు పదే పదే శుభ్రంగా చేసుకోవాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో అవేర్ సిబ్బంది ఫణి,వేణు,శ్రావణి ప్రసన్న ,నాని గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







