పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబరు 2021: దేవాదాయశాఖ ఆదేశాల మేరకు మండల పరిధిలో పలు దేవస్థానాలకు సంబంధించి ధర్మకర్తల మండలి నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన శ్రీనివాస్ తెలిపారు. దీనిలో భాగంగా కట్టమూరు కేశవ, పట్టాభిరామస్వామి దేవస్థానం, ఉలిమేశ్వరం ఉమా మహేశ్వరస్వామి దేవస్థానం, పెద్దాపురం పట్టణంలో విశ్వేశ్వర చంద్రశేఖర స్వామి దేవస్థానం, వెంకటేశ్వరస్వామి దేవస్థానం, సీతారామస్వామి దేవస్థానాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు 20 రోజుల్లోగా ఉప కమీషనర్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







