రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా
షూటింగ్ ను సెప్టెంబరు నుంచి ప్రారంభిస్తామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. గురువారం ఉదయం దిల్ రాజు దంపతులు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం
అనంతరం దిల్ రాజు ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రౌడీబాయ్, థ్యాంక్యూ, పాగల్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. కొవిడ్ కారణంగా వాటి రిలీజ్ లేటయ్యే
అవకాశాలున్నాయన్నారు. ఎఫ్-3' సినిమా షూటింగ్ జరుగుతోందన్నారు. అల్లు అర్జున్ ఐకాన్ సినిమాను కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







