పిఠాపురం (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021 : తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ (తిరుపతి) ఆధ్వర్యంలో స్థానిక శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పెద్దాపురం పట్టణానికి చెందిన సనాతన ధర్మ గీతా ప్రచారకులు మల్లిఖార్జునస్వామి ఆధ్వర్యంలో భగవద్గీత ప్రవచన కార్యక్రమం కొనసాగుతోంది. దీనిలో భాగంగా పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం పారాయాణాన్ని మంగళవారం వివరించారు. అనంతరం భక్తులు మల్లిఖార్జున స్వామిని పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించారు. ఈకార్యక్రమంలో పిఠాపురం యాజ్ఞవల్క్య సంఘం అధ్యక్షుడు మానుగర్ర సుబ్రహ్మణ్యం, మిరియాల సందీప్, సమితి ఆర్గనైజర్ సత్యకుమార్ అధిక సంఖ్యలు భక్తులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







