గంగవరం (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: స్థానిక ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో భాషా దినోత్సవ వేడుకలు గురువారం జరిగాయి. భాషా దినోత్సవ వేడుకల్లో చివరి రోజన తెలుగుభాషా దినోత్సవాన్ని ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు తెలుగు పండిట్ నరసయ్యమ్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భాషలన్నిటిలో తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. తెలుగు కవుల వేషధారణలు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







