పెద్దాపురం: 16 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం ద్వారానే పంటల
సాగులో అధిక దిగుబడులను సాధించవచ్చని ఏడీఏ ఎం.రత్నప్రశాంతి పేర్కొన్నారు. మండలంలోని చదలాడ, తిరుపతి గ్రామాల్లో రైతులకు అమె చేతుల మీదుగా మంగళవారం వరి విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రాయితీపై ఎంటీయూ 7029,
బీపీటీ 5204, విత్తనాలు అందచేయడం జరుగుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వీఏఏ కొల్లి ఉదయ్ కుమార్, వీఆర్వో వెంకటేశ్వరరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







