గంగవరం (రెడ్ బీ న్యూస్): 30 నవంబర్ 2021: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా గృహాల నిర్మాణం లబ్ధిదారులు రుణ విముక్తులు కావాలని రంపచోడవరం సబ్ కలెక్టర్ సింహాచలం సూచించారు. మండలంలోని లక్కొండలో గృహనిర్మాణ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పథకం ఆవశ్యకతను వివరించి యాట్ల లక్ష్మి అనే లబ్ధిదారు నుంచి పదివేల రూపాయలను కట్టించుకుని రుణ విముక్తి పత్రాన్ని అందజేశారు. ఏజెన్సీలోని లబ్ధిదారులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆయన వెంట సచివాలయ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







