Betting appమహారాణి ఆశయ సాధనకు
కృషి చేయాలి
పెద్దాపురం ( రెడ్ బీ న్యూస్) 22 నవంబరు 2021: మహారాణి ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని మహారాణి
సత్రం ఈవో కాట్నం జగన్మోహన శ్రీనివాస్ కోరారు. స్థానిక రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహుద్దూర్ మహారాణి 186వ వర్ధంతిని ఈవో ఆధ్వ
ర్యంలో సోమవారం నిర్వహించారు. ముందుగా మహారాణీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈవో మాట్లాడుతూ బాటసారులు,
అన్నారులు, నిరుపేదల ఆకలిబాధను తీర్చేందుకు
18వ శతాబ్దంలో సత్రాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా గర్వకారణమన్నారు. నాటి నుంచీ నేటివరకూ నిరాటంకంగా ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమం జరగడం గొప్ప విషయమన్నారు. అనంతరం నిరుపేదలకు వస్త్రదానం చేశారు. ఈకార్యక్రమంలో సత్రం సిబ్బంది బులుసు రవి తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







