అన్నవరం (రెడ్ బీ న్యూస్) 25 అక్టోబర్ 2021: అన్నవరం సత్యదేవుని హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు, సిబ్బంది సోమవారం లెక్కించారు. నెల రోజులకు సుమారు రూ.1.39 కోట్లు సమకూరిందని ఈవో త్రినాథరావు తెలిపారు. బంగారం 94 గ్రాములు, వెండి 954 గ్రాములు, నగదు రూ.1,35,15270, నాణేలు రూ.4,84,030 సమకూరాయన్నారు. ఓ అజ్ఞాత భక్తుడు హుండీలో వేసిన మూటలో రూ.6,04,320 ఉన్నట్లు తెలిపారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







