పెద్దాపురం, 30 జూన్ 2021(రెడ్ బీ న్యూస్) : మరిడమ్మ హుండీ ఆదాయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల
సమక్షంలో బుధవారం లెక్కించారు. దేవస్థానం సహాయ కమీషనర్ కె.విజయలక్ష్మీ పర్యవేక్షణలో
ఈలెక్కింపు కార్యక్రమం జరిగింది. 105 రోజుల కాలానికి రూ.2,97,104 ఆదాయం సమకూరినట్లు అసిస్టెంట్ కమీషనర్ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో దేవస్థానం ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ, ఫణీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







