గంగవరం (రెడ్ బీ న్యూస్) 21 నవంబర్ 2021: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేయించుకోవాలని తహశీల్దార్ శ్రీమన్నారాయణ కోరారు. మండలంలో 36 పోలింగ్ కేంద్రాల్లో చేపట్టిన ఓటు హక్కు ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒకరు ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా యువతీ యువకులను చైతన్య చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో
రెవెన్యూ ఇనస్పెక్టర్ జిలాని తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







