గంగవరం (రెడ్ బీ న్యూస్) 25 నవంబర్ 2021: స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అనంత ఉదయభాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నిక అవుతున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం వైసీపీ నాయకులు గంగవరంలో సంబరాలు చేసుకున్నారు. మండల ఇన్చార్జి రఘునాథ్ ఆధ్వర్యంలో వైసిపి నాయకులు గంగవరంలో ర్యాలీ నిర్వహిస్తూ బాణాసంచా కాలుస్తూ ప్రజలకు స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు బేబీ రత్నం, ఎంపీటీసీ సభ్యురాలు గంగాదేవి, వైసీపీ నాయకులు మహేష్, ఏడుకొండలు, రాంబాబు, ఏసు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







