గంగవరం (రెడ్ వీ న్యూస్) 28 నవంబర్ 2021: సైన్స్ పాఠ్యాంశాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రకృతిని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో ఐదో తరగతి విద్యార్థులు మొక్కలు నాటిన సంఘటన గంగవరం మండలం నెల్లిపూడి మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగింది. ఐదో తరగతి సైన్స్ పాఠ్యాంశం, వాతావరణంలో మార్పు పాఠ్యాంశాన్ని పర్యావరణ కార్యకర్త గ్రేట్ ధన్ బర్గ్ స్ఫూర్తిగా తీసుకొని ఆదివారం పాఠశాల విద్యార్థులు ప్రకృతికి బానిసలం అనే శీర్షికతో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థుల ను చైతన్య పరిచారు. ఆదివారం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







