రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021:
ప్రతిఒక్కరూ దేశం కోసం పనిచేయాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) రాష్ట్ర సంఘటనా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. డిసెంబరు 26న పాలకొల్లులో జరిగే గోదావరి సంగమం సాంఘిక్లో భాగంగా ఆదివారం రాజమహేంద్రవరంలోని త్యాగరాయ గానసభ ప్రాంగణంలో ఆర్ఎస్ఎస్ పథ సంచలన్ నిర్వహించారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హిందూ సంఘటన్ ద్వారా సమాజంలోని రుగ్మతలను దూరం చేయాలన్నారు. దేశం అనేక సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో దాని నుంచి బయటపడేందుకు ప్రతీ పౌరుడు దేశం నాది అనే భావనతో పనిచేయాలన్నారు. తొలుత స్వయం సేవక్లు రూట్మార్చ్ నిర్వహించారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







