Chandrababu Naidu: కందుకూరు ఘటనలో ప్రధాని పరిహారం ప్రకటించిన తర్వాత సీఎం పరిహారం ప్రకటించారు: చంద్రబాబు

Updated 29th December 2022 Thursday 8:50 apm

Chandrababu Naidu: టీడీపీ నిన్న కందుకూరులో నిర్వహించిన సభలో ఎనిమిది మంది చనిపోవడం బాధకలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించి పరిహారం ప్రకటించారని అన్నారు. ప్రధాని స్పందించిన తర్వాత సీఎం పరిహారం ప్రకటించారని వ్యాఖ్యానించారు. కందుకూరు ఘటన పట్ల అందరూ సంఘీభావం తెలపాలని అన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us