TS News: ములుగు జిల్లాలో జవాన్ల మధ్య కాల్పులు.. ఒకరి మృతి

ములుగు (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: ములుగు జిల్లా వెంకటాపురంలో జవాన్ల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. సీఆర్పీఎఫ్‌ 39వ బెటాలియన్‌కు చెందిన జవాన్ల మధ్య కాల్పులు జరగడంతో ఓ జవాను మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వెంకటాపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఘటన జరిగింది. కాల్పులు జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us