స్వచ్ఛాంధ్ర ప్రచారకర్తలు వీళ్లే..

UPDATED 15TH MAY 2017 MONDAY 11:00 PM

అమరావతి: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమం స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10 మంది స్వచ్ఛాంధ్ర అంబాసిడర్లను నియమిస్తున్నట్టు ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఈ జాబితాలో చోటు కల్పించింది.
స్వచ్ఛాంధ్ర ప్రచారకర్తలు వీళ్లే.. 
* బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు (ఆధ్యాత్మిక వేత్త) 
* కె. వరప్రసాద్‌ రెడ్డి (శాంతా బయోటెక్‌) 
* ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే (హృద్రోగ వైద్యులు) 
* జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 
* ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ (శాస్త్రవేత్త) 
* నవీన్‌బాబు (సినీనటుడు) 
* తుర్లపాటి కుటుంబరావు 
* విద్యా ఖన్నా (జల శిక్షణ సంస్థాన్‌) 
* పీవీ సింధు (బ్యాడ్మింట్‌ క్రీడాకారిణి) 
* కేశిరాజు శ్రీనివాస్‌ (గాయకుడు)
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us