Bommanhal Electric Shock Incident : బొమ్మనహల్ విద్యుత్ షాక్ ఘటన.. ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

UPDATED 2nd NOVEMBER 2022 WEDNESDAY 09:40 PM

Bommanhal Electric Shock Incident : అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలో విద్యుత్ వైర్లు తెగిపడి నలుగురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందడం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. విద్యుత్ శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులపై వేటు వేసింది. ఏడీ, ఏఈ, లైన్ ఇన్ స్పెక్టర్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us