Crime news: ఆటో-బొలేరో వాహనం ఢీ... నలుగురు దుర్మరణం

UPDATED 8th FEBRUARY 2022 TUESDAY 03:30 PM

ఒంగోలు (రెడ్ బీ న్యూస్): జిల్లాలోని కొమరోలు మండలం తాటిచెర్లమోటులో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆటో-బొలేరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us