తిరుమల ఘాట్‌రోడ్డుపై విరిగిపడిన కొండచరియలు

తిరుమల (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: తిరుమల రెండో కనుమదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపై నుంచి రహదారిపై భారీ బండరాయి పడింది. దీంతో రహదారి మూడు చోట్ల పాక్షికంగా ధ్వంసమైంది. వెంటనే స్పందించిన తితిదే సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపేశారు. తాత్కాలికంగా రెండో ఘాట్‌రోడ్డును మూసేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us