MLA Roja : గౌతమ్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను : ఎమ్మెల్యే రోజా

UPDATED 21st FEBRUARY 2022 MONDAY 03:40 PM

MLA Roja mourns : ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఒక అన్నలా తనతో ఆత్మీయంగా ఉండేవారని రోజా తెలిపారు. తాను ఏపీఐఐసీ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా తనకు ఎంతో సహకరించారని గుర్తు చేశారు. పెద్ద కుటుంబం నుంచి వచ్చినా.. సాదాసీదా వ్యక్తిలా మెలుగుతూ వివాదాలకు దూరంగా ఉండేవారని పేర్కొన్నారు. గౌతమ్ రెడ్డి మృతి పట్ల రోజా తీవ్ర దిగ్ర్భాంతి చెందారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us