MLA Roja : యాదాద్రి నిర్మాణం అద్భుతం.. ఎవరికీ దక్కని అవకాశం సీఎం కేసీఆర్‌‌కు దక్కింది

UPDATED 12th FEBRUARY 2022 SATURDAY 01:15 PM

యాదాద్రి: యాదాద్రి ఆలయం నిర్మాణం అద్భుతం.. ఈ కాలంలో ఎవరికీ దక్కని అవకాశం సీఎం కేసీఆర్ కు దక్కిందన్నారు ఏపీ ఎమ్మెల్యే రోజా. 2022, ఫిబ్రవరి 12వ తేదీ శనివారం ఆమె యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ…యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్బుతంగా నిర్మాణం చేస్తున్నారని కొనియాడారు. గతంతో పోలిస్తే చక్కగా ఇప్పుడు ఆలయాన్ని డిజైన్ చేసి పునః నిర్మాణం చేశారన్నారు. భగవంతుడే కేసీఆర్ ద్వారా తనకు కావాల్సిన ఆలయాన్ని నిర్మించుకున్నారని పేర్కొన్నారు

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us