Politics
దళితవాడల అభివృద్దే టిడిపి ప్రభుత్వ లక్ష్యం
UPDATED 10th MARCH 2018 SATURDAY 7:00 PM
పెద్దాపురం: దళితవాడల అభివృద్ధే టిడిపి ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. తూర్పుగోదావరి జి...
Read More
వచ్చే ఎన్నికలలో జనసేన విజయం తథ్యం
UPDATED 5th MARCH 2018 MONDAY 9:00 PM
కాకినాడ: కష్టపడే కార్యకర్తలకు జనసేన పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని పార్టీ కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య పేర్కొన్నారు. స్థానిక పద్మనాభ ఫంక్షన్ హాల్ లో జ...Read More
చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలివెళ్లిన సిపిఐ శ్రేణులు
UPDATED 4th MARCH 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని కోరుతూ చలో పార్లమెంట్ కార్యక్రమానికి ఆదివారం సిపిఐ జిల్లా కార్యదర్శి ఆధ్వర్...
Read More
పంచారామ క్షేత్రంలో సౌకర్యాల కల్పనకు కృషి
UPDATED 4th MARCH 2018 SUNDAY 8:00 PM
సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన కుమారారామ భీమశ్వర స్వామి ఆలయంలో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి...
Read More
సిరి పాఠశాలలో సునీల్ జన్మదిన వేడుకలు
UPDATED 4th MARCH 2018 SUNDAY 7:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట- పెద్దాపురం రోడ్ లో ఉన్న సిరి విభిన్న ప్రతిభావంతుల కేంద్రంలో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ కో-ఆర్డ...
Read More
ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాటం చేస్తాం
UPDATED 3rd MARCH 2018 SATURDAY 6:30 PM
సామర్లకోట: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష శనివారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ము...
Read More
పోలీసు గార్డుల విశ్రాంతి భవనం ప్రారంభం
UPDATED 26th FEBRUARY 2018 MONDAY 6:30 PM
సామర్లకోట: తూర్పుగోదావరిజిల్లా సామర్లకోట మండలం అచ్చంపేటలో స్థానిక పంచాయతీ రిజర్వు స్థలంలో పోలీసు గార్డులకు విశ్రాంతి భవనాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హ...Read More
2019 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి
UPDATED 25th FEBRUARY 2018 SUNDAY 6:00 PM
గండేపల్లి: 2019 సంవత్సరం నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర జలవనర...
Read More
రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దుతాం
UPDATED 25th FEBRUARY 2018 SUNDAY 5:30 PM
జగ్గంపేట: ఆంధ్రప్రదేశ్ ని కరువు రహితగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి ...
Read More
బకాయిలను తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోండి
UPDATED 23rd FEBRUARY 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: బకాయిలను తక్షణమే చెల్లించేల చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అలాగే మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం ...
Read More