Politics
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
గంగవరం,30 మే 2020 (రెడ్ బీ న్యూస్) : రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ (బాబు), రంపచోడవరం...
Read More
ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు
అమరావతి, 27 మే 2020 (రెడ్ బీ న్యూస్) : టీడీపీ మహానాడు బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈసందర్భంగా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్కు అధినేత చంద్రబాబు నాయుడు, నేతలు ఘన నివాళులర్పించారు. రెండు రోజుల పాటు మహానాడు...
Read More
మెరుగైన వైద్యసేవలే ప్రభుత్వ లక్ష్యం : ఉపముఖ్యమంత్రి నాని
రంపచోడవరం,25 మే 2020 (రెడ్ బీ న్యూస్): రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి మెరుగైన వైద్యసేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ నాని పేర...
Read More
అగ్నిమాపక కేంద్రాల అభివృద్ధికి రూ.28 కోట్లు : హోంమంత్రి సుచరిత
కాకినాడ,22 మే 2020 (రెడ్ బీ న్యూస్): రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 29 అగ్ని మాపక కేంద్రాలకు కావల్సిన రూ.28 కోట్ల నిధులు త్వరలో విడుదల చేయడం జరుగుతుందని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖా మంత్రి మేకతోటి సు...
Read More
పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా టీడీపీ దీక్షలు
గంగవరం,21 మే 2020 ( రెడ్ బీ న్యూస్): కరోనా కష్టకాలంలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నిరసన దీక్షలకు దిగాయి. టీడీపీ మాజీ ఎంపిపి డాక్టర్ తీగల ప్రభ ఆధ్వర్యంలో గురువారం ఆమె స్వగృహంలో న...
Read More
రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతోంది : ఎమ్మెల్యే చినరాజప్ప
పెద్దాపురం,21 మే 2020 (రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ప్రజలను మోసం చేసి వైసీపీ ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ అధి...
Read More
ప్రతీ పేద కుటుంబానికి రూ.ఐదు వేలు ఆర్థికసాయం అందించాలి
సామర్లకోట, 25 ఏప్రిల్ 2020(రెడీబీన్యూస్): పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు సామర్లకోట మండలం అచ్చంపేటలోని తన నివాసంలో 12 గంటల నిరాహారదీక్షను మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప శనివార...
Read More
జగనన్నవసతి దీవెన- విద్యా దీవెనతో విద్యార్థులకు భరోసా
* కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాధ్
UPDATED 24th FEBRUARY 2020 MONDAY 8:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్) : జగనన్నవసతి దీవెన- విద్యా దీవెన ద్వారా జిల్లాలో లక్షా 20 వేల మంది విద్యార్థులకు...
Read More
ఒప్పంద ఉద్యోగులకు ప్రభుత్వం భద్రత
* ప్రజల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర పరిపాలన * రాష్ట్ర పశుసంవర్ధక, మత్స, మార్కెటింగ్ శాఖా మంత్రి మోపిదేవి
UPDATED 11th NOVEMBER 2019 MONDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): రాష్...
Read More
ఉభయ గోదావరి జిల్లాలకే తలమానికం కాకినాడ
* రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖామంత్రి కురసాల కన్నబాబు * స్మార్ట్ సిటీ భవనం, జన్మభూమి పార్క్ ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే
UPDATED 5th NOVEMBER 2019 TUESDAY 6:00 PM
కాకినాడ(రెడ్ బీ న్యూ...
Read More