Politics
AAP: చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు.. ఇది ట్రైలర్ మాత్రమేనన్న ఆమ్ఆద్మీ
చండీగఢ్ (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) సత్తా చాటింది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్...
Read More
AP News: ఓటీఎస్ పేరుతో రూ.5వేల కోట్ల దోపిడీకి యత్నం: టీడీపీ
అమరావతి (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: ‘ఓటీఎస్ వసూళ్లు పేదలకు ఉరితాళ్లు’ అంటూ అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద టీడీపీ నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఓటీఎస్ పేరుతో పేదల నుంచి ...
Read More
AP News: లాభదాయక పోర్టులో వాటా ఎందుకు అమ్ముతున్నారు?: పట్టాభి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: గంగవరం పోర్టు విక్రయంలో డైరెక్ట్ సేల్ విధానాన్ని ప్రభుత్వం ఎందుకు ఎంచుకుందో ప్రజలకు చెప్పాలని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్...
Read More
AP News: ఇద్దరు, ముగ్గురు హీరోలపై కక్షతో సినిమా పరిశ్రమను నాశనం చేస్తారా?: సోమిరెడ్డి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: సినిమా టికెట్ల రేట్ల తగ్గింపుతో పేదలకు ఏదో ప్రయోజనం చేశామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అదే పరిశ్రమ మూతపడే పరిస్థితి వస్తోం...
Read More
AP News: తనిఖీల పేరిట వ్యవస్థలు కుంగిపోయేలా చేస్తున్నారు: జీవీఎల్
రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 25 డిసెంబర్ 2021: అధికారంతో వ్యస్థలను భయపెట్టి తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు వైకాపా యత్నిస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఇప్పటికే పరిశ్రమల...
Read More
AP News: ఏపీలో ఆర్థిక పరిస్థితులు దిగజారాయి: యనమల
అమరావతి (రెడ్ బీ న్యూస్) 25 డిసెంబర్ 2021: ఏపీలో ఆర్థిక అసమానతలు 38శాతం నుంచి 43 శాతానికి పెరిగాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సీఎం జగన్ పాలనలో ఆర్థిక పరిస్థితులు దిగజారాయని ధ్వజమ...
Read More
CM Jagan: కొప్పర్తిలో వైఎస్ఆర్ మెగా ఇండస్ట్రియల్ హబ్ను ప్రారంభించిన జగన్
కొప్పర్తి (రెడ్ బీ న్యూస్) 23 డిసెంబర్ 2021: సీఎం జగన్ కడప జిల్లాలో వైఎస్ఆర్ మెగా ఇండస్ట్రియల్ హబ్ను ప్రారంభించారు. కొప్పర్తి పారిశ్రామిక వాడలో పర్యటించిన జగన్ ఎ...
Read More
CM Jagan: అత్యంత పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు: జగన్
ప్రొద్దుటూరు (రెడ్ బీ న్యూస్) 23 డిసెంబర్ 2021: ప్రభుత్వ పథకాలను ప్రజలకు అత్యంత పారదర్శకంగా అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థా...
Read More
Nara Lokesh: నా తల్లిపై ఆరోపణలు చేసిన వారిని వదలిపెట్టను: నారా లోకేశ్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: తన తల్లిపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేలు, మంత్రులను వదలబోనని.. తగిన రీతిలో గట్టిగా బుద్ధి చెప్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. త...
Read More
TS News: ఢిల్లీలో అమిత్షాతో తెలంగాణ నేతల కీలక భేటీ
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో తెలంగాణ భాజపా ముఖ్యనేతలు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రుల...
Read More