Politics
AP News:రాజ్యాంగం మార్చాలన్న వ్యాఖ్యలపై ఏపీ మంత్రి ఆగ్రహం
UPDATED 4 FEBRUARY 2022 FRIDAY 06:20 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): రాజ్యాంగం మార్చాలంటున్న కొంతమంది నాయకులు.. అందులో ఏం నచ్చలేదో చెప్పాలని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. వ...
Read More
Mudragada Padmanabham: సీఎం జగన్ కు ముద్రగడ లేఖ
UPDATED 4 FEBRUARY 2022 FRIDAY 04:30 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): ఏపీ సీఎం కాపు ఉద్యమ నేత,జగన్కు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు ఉద్యమంలో పెట్టిన కేసులు కేబినెట్ మీటింగ్ ...
Read More
KTR: ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర అంబేద్కర్ విగ్రహం – కేటీఆర్
UPDATED 3 FEBRUARY 2022 THURSDAY 09:00 PM
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్): మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిష్టర్ కేటీ రామారావు త్వరలోనే ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద అంబేద్కర్ ...
Read More
Bireddi Rajasekhar reddy: రాయలసీమను 14 జిల్లాలుగా చేయాలి: బైరెడ్డి
UPDATED 3 FEBRURY 2022 THURSDAY 03:30 PM
కర్నూలు (రెడ్ బీ న్యూస్): రాయలసీమను 14 జిల్లాలుగా చేయాలని బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్ట...
Read More
Chandrababu:ఉద్యోగులంటే అంత అలుసా..వాళ్లని ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా?: చంద్రబాబు
UPDATED 3 FEBRUARY 2022 THURSDAY 03:40 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిరసనలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు...
Read More
TS News: బండి సంజయ్ మౌన దీక్ష
UPDATED 3 FEBRUARY 2022 07:15 AM
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్): తన పార్టీ ఎంపీలతో కలిసి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో మౌన దీక్ష చేయనున్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలంట...
Read More
TS News: బండి సంజయ్ అరెస్టు వ్యవహారం, ప్రివిలేజ్ కమిటీ ముందుకు ఉన్నతాధికారులు
UPDATED 3 FEBRUARY 2022 THURSDAY 07:05 AM
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్): బండి సంజయ్ దీక్ష భగ్నం, అరెస్టుతో మొదలైన రాజకీయవేడి ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. ఆ ఘటనకు సంబంధించి ప్రభ...
Read More
Pawan Kalyan: 28 ఎంపీలు ఉన్నా.. పోలవరానికి నిధులు తేలేకపోయారు..
Updated 2 February 2022 Wednesday 09:00 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి సా...
Read More
AP News: మద్యం విధానం వల్లే ఇలాంటి ఘటనలు: చంద్రబాబు
Updated 2 February 2022 Wednesday 07:10 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లాలో జీలుగుకల్లు తాగి ఐదుగురు చనిపోవడం బాధాకరమని టీటీడీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మృతుల కు...
Read More
CM KCR: వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే.. 95 నుంచి 105 సీట్లు మావే-కేసీఆర్
Updated 1 February 2022 Tuesday 09:00 PM
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్): వచ్చే ఎన్నికల ఫలితాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వంద శాతం టీఆర్ఎస్ గెలుస్తుందని కేసీఆర...
Read More